మాలు
తట్టలోని మాలు తరగదాయే.
తలపులన్నీ గూడు దగ్గరి వ్యధలతో నిండిపోయే.
వేళకు బువ్వ తినక కళ్ళన్నీ బైర్లు కమ్మే.
మండే ఎండతో మాడు మంట పుట్టే.
చేయునది లేక ముదిత ముఖము దాచుకునే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
తట్టలోని మాలు తరగదాయే.
తలపులన్నీ గూడు దగ్గరి వ్యధలతో నిండిపోయే.
వేళకు బువ్వ తినక కళ్ళన్నీ బైర్లు కమ్మే.
మండే ఎండతో మాడు మంట పుట్టే.
చేయునది లేక ముదిత ముఖము దాచుకునే.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి