మాలు

 తట్టలోని మాలు తరగదాయే.

తలపులన్నీ గూడు దగ్గరి వ్యధలతో నిండిపోయే.

వేళకు బువ్వ తినక కళ్ళన్నీ బైర్లు కమ్మే.

మండే ఎండతో మాడు మంట పుట్టే.

చేయునది లేక ముదిత ముఖము దాచుకునే.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.

         కాకినాడ 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట