మాలు

తట్టలోని మాలు తరగదాయే. తలపులన్నీ గూడు దగ్గరి వ్యధలతో నిండిపోయే. వేళకు బువ్వ తినక కళ్ళన్నీ బైర్లు కమ్మే. మండే ఎండతో మాడు మంట పుట్టే. చేయునది లేక ముదిత ముఖము దాచుకునే. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ
తెలుగు కధలు కవితలు వ్యాసాలు మరియు ఫోటో కవితలు వెలుగులోకి రానీ ప్రదేశాల గురించి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.